ద ట్రెయిటర్స్
"ద ట్రెయిటర్స్"కు స్వాగతం, ఇది క్రూరమైన రియాలిటీ షో, దీని వ్యాఖ్యాత నిగూఢమైన కరణ్ జోహార్. ఇందులో 20 మంది ప్లేయర్లు, రోజూ ఒకరిని ఒకరు మోసం చేస్తూ, బహుమతిగా రూ.1 కోటి గెలవాలనుకుంటారు. ఇన్నోసెంట్స్ మధ్య దాగి ఉన్న ట్రెయిటర్లు ప్రతి రాత్రి హత్యలు చేస్తారు. ఈ ఆటలో అరుదైనది నమ్మకం, ప్రతి అడుగులో ఉండేది మోసం.